Exclusive

Publication

Byline

హుస్నాబాద్‌ను ఉత్తర తెలంగాణ కోనసీమగా తయారుచేస్తాం : మంత్రి పొన్నం

భారతదేశం, నవంబర్ 30 -- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 3న హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇది ఈ ప్రాంతానికి ఒక ముఖ్యమైన సందర్భం అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పర్యటనను విజయవంతం చేయడ... Read More


తమిళనాడులో ఘోర బస్సు ప్రమాదం.. 11 మంది మృతి, పలువురికి గాయాలు

భారతదేశం, నవంబర్ 30 -- తమిళనాడులోని శివగంగ జిల్లా తిరుపత్తూరు సమీపంలో ఆదివారం రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో కనీసం 11 మృతి చెందగా, 40 మందికిపైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఒక బ... Read More


దిత్వా తుపాను ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!

భారతదేశం, నవంబర్ 30 -- ఏపీలో దిత్వా తుపాను ప్రభావం చూపిస్తోంది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాల్లో అధికారులు సెలవ... Read More


సిస్టమ్ ఫెయిల్యూర్‌ హిడ్మాలు, ఐబొమ్మ రవిలను సృష్టిస్తాయి : సీపీఐ నారాయణ

భారతదేశం, నవంబర్ 30 -- ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు అగ్రనేత హిడ్మా, ఐబొమ్మ నిర్వాహకుడు రవి గురించి కొన్ని రోజులుగా చర్చ ఎక్కువగా జరుగుతుంది. తాజాగా వారిపై సీపీఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ... Read More


డిసెంబర్ 1న వైజాగ్‌ కైలాసగిరి స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జి ప్రారంభం.. భారత్‌లో ఇదే అతి పొడవైనది

భారతదేశం, నవంబర్ 30 -- విశాఖపట్నంలోని ఐకానిక్ కైలాసగిరి కొండలు పర్యాటక రంగానికి మరింత ఊపునిచ్చేందుకు రెడీ అయ్యాయి. భారతదేశంలోనే అతి పొడవైన గాజు వంతెన డిసెంబర్ 1న ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఎంపీ శ్ర... Read More


డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో 552 మందిపై కేసు నమోదు.. సజ్జనార్ హెచ్చరిక

భారతదేశం, నవంబర్ 30 -- హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వారాంతపు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీలలో 552 మందిని పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో 438 మంది ద్విచక్ర వాహనదారులు, 45 మంది త్రిచక్ర వాహనదారులు... Read More


దిత్వా తుపానుతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు.. IMD రెడ్ అలర్ట్ జారీ

భారతదేశం, నవంబర్ 30 -- నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర శ్రీలంక, తమిళనాడు తీరాలలో దిత్వా తుపాను ప్రభావంతో ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ... Read More


శబరిమలలో 10 లక్షలకు చేరువలో భక్తులు.. అయ్యప్ప దర్శనానికి కొనసాగుతున్న రద్దీ!

భారతదేశం, నవంబర్ 27 -- శబరిమల అయ్యప్పను దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో రద్దీ కొనసాగుతోంది. నిన్న సాయంత్రం 7 గంటల వరకు 72,385 మంది ఆలయాన్ని సందర్శించారు. ఇప్పటి వరకు మెుత... Read More


తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలకు ఎల‌క్ట్రానిక్‌ డిప్ వివరాల నమోదు ప్రారంభం.. ఇలా చేయాలి

భారతదేశం, నవంబర్ 27 -- తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య భక్తులకు పెద్దపీట వేయనుంది. వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి,... Read More


సూపర్ ఐడియా సర్‌ జీ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌లో హిస్టరీ షీటర్లు!

భారతదేశం, నవంబర్ 27 -- రాచకొండ పోలీసులు కమిషనరేట్‌లోని కీలక జంక్షన్లలో ట్రాఫిక్ నిర్వహణ విధుల్లో హిస్టరీ-షీటర్లను(ఒకప్పుడు రౌడీ షీటర్లు) చేర్చే ఒక వినూత్నమైన సంస్కరణ ప్రాజెక్టును ప్రవేశపెట్టారు. ఈ కార... Read More